ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి - 30.08.2020,
1. వీరభద్ర
విజయము రచన
చేసినది ఎవరు
?
ఏ పురాణం
ఆధారంగా ఈ
కావ్యం రచింపబడినది
?
బమ్మెర పోతనామాత్యుని
రచన
వీరభద్ర
విజయము
వాయుపురాణం
ఆధారంగా
వ్రాసిన
కావ్యం. నాలుగు
ఆశ్వాసాల
ప్రబంధ
కావ్యం
2. ప్రబోధ
చంద్రోదయము
రచించిన
తెలుగు
కవులు
ఎవరు
?
ఒక
వేదాంత
రూపకాన్ని
మొట్టమొదటి
ప్రబంధ
కావ్యంగా
మలచిన
ఘనత
మన
తెలుగు
కవులది.
ఆ
తరువాత
అదే
కావ్యాన్ని
19
వ
శతాబ్దంలో
వసురాయకవి
వడ్డాది
సుబ్బారాయుడు
గారు
మరోసారి
తెలుగు
వారికి
వడ్డించారు
3. రసికజనమనోభిరామము ఎవరి
రచన
?
ఈ
కావ్యం
ఇతివృత్తము
ఏమిటి ?
ఈ కావ్యరచన చేసినవారు కూచిమంచి తిమ్మకవి. పూర్తి శృంగార ప్రబంధమే.
ఈ
కావ్యంలోని కందాష్టకం, కంద
పద్యాలలో
చేసిన
శివస్తుతి
చాలా
ప్రసిద్ధి.
రసికజన
మనోభిరామం
ఆరు
ఆశ్వాసాల
ప్రబంధం.
శాస్త్ర
ముల్వివిధ
కోశముల
నాటకము
లలంకార
శాస్త్రములను
ప్రౌఢిమై
నేత్రత్ప్రబంధ
మెనొనర్చెద"
4. రామాభ్యుదయము
కావ్యం
రచన
ఎవరిది
?
ఈ
కావ్యం
ప్రత్యేకత
ఏమిటి
?
రామాభ్యుదయము కావ్యం అష్టదిగ్గజాలలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు గారి విరచితం. ఈ కావ్యం ఎనిమిది ఆశ్వాసాల బృహత్ప్రబంధం; ఇందులో పద్దెనిమిది వందలకు పైగా పద్యాలున్నాయి. 1530 లో రచించిన కావ్యం అని మల్లంపల్లి వారి అధ్యయనంలో తెలిసిన విషయం
5. చారు
చంద్రోదయము
కావ్య
రచన
చేసిన
కవి
ఎవరు
?
ఈ
ప్రబంధం
ఇతివృత్తం
ఏమిటి ?
చారు చంద్రోదయము
కావ్య
రచన చేసినవారు
చెన్నమరాజు
6. రాజశేఖరచరిత్రము
ప్రబంధ
కావ్యం
ఎవరి
రచన
?
ఈ
కావ్యం
ఎవరికీ
అంకితమీయబడినది
?
రాజశేఖర చరిత్రము అని ప్రబంధము రచించిన వారు అష్ట దిగ్గజాలతో ఒకరైన మాదయ్యగారి మల్లన సృష్టి
మూడవ శతాబ్దం లో అవంతీ పురాన్ని పాలించే "రాజశేఖరుడు" అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించారు.
ఈ గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో
చేరకముందే
రచించాడు. సమకాలీన
ప్రబంధ
కవులకు
భిన్నంగా, రాజశేఖర
చరిత్ర
యొక్క
కథ
పూర్తిగా
మాదయ్యగారి
మల్లన
మేథోసృష్టే. ఈ కావ్యానికి
ఎటువంటి
సంస్కృతమూలం
లేదు.
ఈయన
సమకాలీనులతో
పోలిస్తే, శృంగార
వర్ణనలు
చాలా
సున్నితంగా, పరిమితంగా
వ్రాశాడు.
ఈ
కావ్యాన్ని వినుకొండ, గుత్తి సీమలను
పరిపాలించిన నాదెండ్ల
అప్పమంత్రికి అంకితమిచ్చారు.
శ్రీ
కందుకూరి
వీరేశలింగము
గారు
1880
సంవత్సరంలో
అందించిన
రాజశేఖర
చరిత్రము
నవల
ఇతివృత్తం
పూర్తిగా
వేరు.
7. గయోపాఖ్యానం
మొట్టమొదటి
సారి
తెలుగులో
వ్రాసిన కవి
ఎవరు
?
గయోపాఖ్యానం మొట్టమొదటి సారి తెలుగులో వ్రాసిన వారు రామానాత్యుడు
8. నలచరిత్రము
అను
ద్విపద
కావ్యం
రచించిన
కవి
ఎవరు
?
నలచరిత్రము అన్న ద్విపద కావ్యం రచించిన వారు చక్రపురి రాఘవాచారి
కావ్యం
ఆసాంతమూ
ద్విపదలే
కనిపిస్తాయి
9. నిర్వచనోత్తర
రామాయణము
రచన
ఎవరిది
?
నిర్వచన
విచిత్రరామాయణము
రచన
చేసిన
కవి
ఎవరు
?
జవాబు
నిర్వచనోత్తర
రామాయణము
రచించిన
వారు
- తిక్కన సోమయాజి
నిర్వచన
విచిత్ర
రామాయణము
రచించిన
వారు
వేల్పూరి
వేంకటకవి
భర్తృహరి
సుభాషితాలు
తెలుగులోకి
అనువదించిన
మొదటివారు
ఎలకూచి బాలస్వరస్వతి (16 వ శతాబ్దం)
ఆ
తరువాత
తెనుగించిన
వారు
ఏనుగు
లక్ష్మణకవి
(18
వ
శతాబ్దము) మరియు
18
వ
శతాబ్దానికి
చెందిన పుష్పగిరి
తిమ్మన.
అందరికీ నమస్సులతో స్వస్తి ! సర్వేజనా: సుఖినోభవంతు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి